Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ ఫంగస్ విజృంభణ.. మూడు వారాల్లోనే 31,216 కేసులు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (15:42 IST)
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. మూడు వారాల్లోనే 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో 2,109 మంది చనిపోయారని తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్-బీ ఔషధం కూడా తీవ్రంగా కొరత ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు నమోదు కాగా, 609 మంది చనిపోయారు. 
 
గుజరాత్‌లో 5,418(మరణాలు 323), రాజస్థాన్‌లో 2,976 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 25వ తేదీన మహారాష్ట్రలో 2,770, గుజరాత్‌లో 2,859 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. యూపీలో 142 మంది, ఢిల్లీలో 125 మంది చనిపోయారు. బెంగాల్‌లో కేవలం 23 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments