Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (13:02 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన వైద్య సలహా మేరకు వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు గత నాలుగు రోజులుగా జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. 
 
గత రెండుమూడు రోజులుగా సీఎం నితీశ్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తూ పర్యవేక్షిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments