Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ నుంచి కోలుకున్నారా? ప్లాస్మా దానం చేయండి: డిల్లీ సిఎం కేజ్రివాల్

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:24 IST)
దేశ మొత్తంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సందర్భంగా ఢిల్లీ సిఎం కేజ్రవాల్ ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు. ఈరోజు ఉదయం (గురువారం) వీడియో కాన్పరెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ప్లాస్మా బ్యాంకును స్థాపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనావైరస్ నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు.
 
ప్లాస్మా దానం చెయ్యాలనుకునేవారు 1031 నంబర్‌కు ఫోన్ కాల్ ద్వారా గానీ, 8800007722 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ సమాచారం అందిచాలని కోరారు.
 
 అయితే ప్లాస్మా దానం చేయాలనుకునేవారి వయసు 18 ఏండ్లకు తగ్గకుండా 60 ఏండ్లకు మించకుండా ఉండాలని బరువు 50 కేజీలకు తగ్గకుండా ఉండాలని స్పష్టం చేసారు. బాలింతలు, బీపీ, షుగర్ ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments