Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ నుంచి కోలుకున్నారా? ప్లాస్మా దానం చేయండి: డిల్లీ సిఎం కేజ్రివాల్

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:24 IST)
దేశ మొత్తంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న సందర్భంగా ఢిల్లీ సిఎం కేజ్రవాల్ ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు. ఈరోజు ఉదయం (గురువారం) వీడియో కాన్పరెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ప్లాస్మా బ్యాంకును స్థాపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనావైరస్ నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యాలని కోరారు.
 
ప్లాస్మా దానం చెయ్యాలనుకునేవారు 1031 నంబర్‌కు ఫోన్ కాల్ ద్వారా గానీ, 8800007722 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ సమాచారం అందిచాలని కోరారు.
 
 అయితే ప్లాస్మా దానం చేయాలనుకునేవారి వయసు 18 ఏండ్లకు తగ్గకుండా 60 ఏండ్లకు మించకుండా ఉండాలని బరువు 50 కేజీలకు తగ్గకుండా ఉండాలని స్పష్టం చేసారు. బాలింతలు, బీపీ, షుగర్ ఉన్న వారు అనర్హులని పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments