Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ భయం.. ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది..

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:42 IST)
సిక్కోలు ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది వ్యాక్సిన్ భయం. గురువారం పశ్చిమబెంగాల్‌లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు జవాన్ రొక్కం తారకేశ్వరరావు. కోటబొమ్మాళి(మం) చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్ సిలిగూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ వేయించుకున్న తారకేశ్వరరావు ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 
 
తండ్రితో అనారోగ్యసమస్యను చెప్పుకుని బాధపడిన తారకేశ్వరరావు... అనారోగ్యం కారణంగానే గన్ తో కాల్చుకుని చనిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న తారకేశ్వరరావు ఫోటోలను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. అందరికి ధైర్యం చెప్పే తారకేశ్వరరావు సూసైడ్ చేసుకోవడంతో చౌదరికొత్తూరులో విషాధచాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments