Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:42 IST)
గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
మరో పది మంది విద్యార్థులు, టీచర్లకు పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో 9వ తరగతి వరకు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే కాసు శాయమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనాతో మృతి చెందారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments