Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో 9,276 పాజిటివ్‌ కేసులు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (19:48 IST)
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9,276 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 59 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరగా.. మరణాలు 1,407కు చేరాయి. 72,188 మంది చికిత్స పొందుతుండగా.. 76,614 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు 20 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments