Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. డబుల్ మాస్క్ ధరిస్తే.. ఎంత మేలో తెలుసా..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (08:45 IST)
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే.. డబుల్ మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ పొందుతాము. వైరస్ సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.

డబుల్ మాస్క్ ధరించడం వల్ల 96.4 శాతం కరోనా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లఢించారు. సాధారణంగా డబుల్ మాస్క్ అంటే.. ఒక వ్యక్తి ఒకేసారి రెండు మాస్కులను ధరించడం. డబుల్ మాస్క్ వేసుకోవడం ద్వారా గాలిలో ఉండే వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.
 
రద్దీగా ఉండే ప్రాంతాలు.. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, పార్కులు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో డబుల్ మాస్క్ ధరించాలి. మాస్కులను ప్రతిరోజు వేడి నీటితో శుభ్రంగా కడగాలి. మాస్కులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎన్-95 మాస్కులు తీసుకోవడం ఉత్తమం. వాడిన మాస్కులనే వాడకుండా.. కొద్ది రోజులకు కొత్త మాస్కులను కొనుగోలు చేయాలి. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments