ఎనిమిది గొరిల్లాలకు కరోనా.. మరికొన్ని కూడా తగ్గుతున్నాయ్..

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (07:14 IST)
అమెరికాలోని శాన్‌డియాగో నగరంలో ఉన్న సఫారీ పార్కులో గొరిల్లాలకు కరోనా సోకింది. జూలో ఒకే చోట కలిసి ఉంటున్న ఎనిమిది గొరిల్లాలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, మరికొన్ని కూడా దగ్గుతున్నాయని పార్కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లీసా పీటర్సన్‌ చెప్పారు. గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే తొలిసారి. వీటికి జూ వర్కర్ నుంచి వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. 
 
కరోనా సోకిన ఆ రెండు గొరిల్లాలూ బాగానే ఉన్నాయని, ఆ రెండింటినీ క్వారంటైన్‌లో ఉంచామని కాలిఫోర్నియా గవర్నర్ తెలిపారు. త్వరలో ఇవి కోలుకుంటాయని భావిస్తున్నామన్నారు. మనుషులతో పోలిస్తే గొరిల్లాల డీఎన్ఏ 98% సరిపోలుతుంది. ఈ జూలోకి సందర్శకులకు ప్రస్తుతం అనుమతించడం లేదు.
 
ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో డిసెంబరు 6 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో ఈ పార్కు సైతం మూసే ఉంది. సందర్శకుల్ని అనుమతించడం లేదు. జూలో గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు ఇటీవల కొవిడ్‌-19 బారినపడ్డారు. ఆ వ్యక్తి నుంచే వాటికి వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments