Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ నుండి విముక్తి పొందిన ఐశ్వర్యారాయ్, ఆరాధ్య

Webdunia
సోమవారం, 27 జులై 2020 (18:55 IST)
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కిందట హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారికి చేసిన టెస్టులో వారిద్దరికి నెగటివ్ వచ్చింది. దీంతో వారిద్దరూ సోమవారం మధ్యాహ్నం ముంబయి లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తన భార్యతో పాటు కూతురుకి కూడా నెగటివ్ వచ్చిందని, దాంతో వారిని డశ్చార్జ్ చేసారని తెలిపారు. కానీ తను, తన తండ్రి బిగ్ బీ అమితాబ్‌లు ఇంకా హాస్పిటల్లో ఉన్నామని, మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలో ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు త్వరలో బిగ్ బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments