కరోనావైరస్ నుండి విముక్తి పొందిన ఐశ్వర్యారాయ్, ఆరాధ్య

Webdunia
సోమవారం, 27 జులై 2020 (18:55 IST)
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కిందట హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారికి చేసిన టెస్టులో వారిద్దరికి నెగటివ్ వచ్చింది. దీంతో వారిద్దరూ సోమవారం మధ్యాహ్నం ముంబయి లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తన భార్యతో పాటు కూతురుకి కూడా నెగటివ్ వచ్చిందని, దాంతో వారిని డశ్చార్జ్ చేసారని తెలిపారు. కానీ తను, తన తండ్రి బిగ్ బీ అమితాబ్‌లు ఇంకా హాస్పిటల్లో ఉన్నామని, మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలో ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు త్వరలో బిగ్ బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments