దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు....

Webdunia
మంగళవారం, 2 మే 2023 (19:04 IST)
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,325 కరోనా కేసులు నమోదైనాయి. 
 
అదే సమయంలో  6,379 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో 44వేలకు పైగా యాక్టివ్ కేసులు వున్నాయి. ఈ కేసుల నుంచి కోలుకుంటున్న వారి శాతం 98.72గా ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?

ఆరోగ్యకరమైన ట్విస్ట్‌తో పండుగ వేడుకలను జరుపుకోండి: డార్క్ చాక్లెట్ బాదం ఆరెంజ్ కేక్

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్

కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి

కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు

తర్వాతి కథనం
Show comments