Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయనా లెయ్ రా.. కొడుకు ప్రాణాలు కోవిడ్ తీస్తుంటే ఆ తల్లి పడిన రోదన, గుండె పిండేస్తుంది

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:02 IST)
కరోనావైరస్, ఎంతోమంది ప్రాణాలను కబళిస్తుంది. మరెంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వాలు సాయం చేస్తున్నామని చెపుతున్నా, ఆ సాయం కొంతమంది బాధితులకు అందేలోపే ఆ ఇంటి దీపం ఆరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణిస్తున్నవారి ఉదంతాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
 
ఈ రోజు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఓ యువకుడు తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. తన కొడుకు ఊపిరిని ఎలాగైనా నిలబెట్టాలని ఆ తల్లి పడిన వేదన చూసిన ప్రతి ఒక్కరికి గుండె చెరువవుతోంది. ప్రాణాల కోసం పోరాడుతూ ఓడిపోతున్న ఆ కొడుకును నాయనా లెయ్ రా.. అంటూ ఆమె గద్గర స్వరంతో అడుగుతూ వుండగానే ఆ కన్నకొడుకు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments