Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయనా లెయ్ రా.. కొడుకు ప్రాణాలు కోవిడ్ తీస్తుంటే ఆ తల్లి పడిన రోదన, గుండె పిండేస్తుంది

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (22:02 IST)
కరోనావైరస్, ఎంతోమంది ప్రాణాలను కబళిస్తుంది. మరెంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వాలు సాయం చేస్తున్నామని చెపుతున్నా, ఆ సాయం కొంతమంది బాధితులకు అందేలోపే ఆ ఇంటి దీపం ఆరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణిస్తున్నవారి ఉదంతాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
 
ఈ రోజు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఓ యువకుడు తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. తన కొడుకు ఊపిరిని ఎలాగైనా నిలబెట్టాలని ఆ తల్లి పడిన వేదన చూసిన ప్రతి ఒక్కరికి గుండె చెరువవుతోంది. ప్రాణాల కోసం పోరాడుతూ ఓడిపోతున్న ఆ కొడుకును నాయనా లెయ్ రా.. అంటూ ఆమె గద్గర స్వరంతో అడుగుతూ వుండగానే ఆ కన్నకొడుకు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments