Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కల్లోలం, ఏపీ రిలీఫ్ ఫండ్‌కు 4 ఏళ్ల బాలుడు విరాళం

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:05 IST)
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే వున్నాయి. ఒకవైపు లాక్ డౌన్ మరోవైపు ప్రజల సంరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రభుత్వాల ఖజనా ఖాళీ అవుతోంది. దీనితో ఆయా ప్రభుత్వాలకు ప్రజలు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు.
 
తాజాగా ఆంధ్రప్రదేశ్, విజయవాడ నాలుగేళ్ల బాలుడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. నాలుగేళ్ల హేమంత్ తను పొదుపు చేసుకున్న రూ .1991తో సైకిల్ కొనాలనుకున్నాడు.

కానీ ఈ విపత్తు గురించి తెలుసుకున్న ఆ బాలుడు తను పొదుపు చేసుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపధ్యంలో అతడు తాడేపల్లిలోని వైయస్ఆర్సిపి కార్యాలయంలో ఈ డబ్బును రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు అందజేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments