Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాలను వదిలిపెట్టని కరోనా.. 8 సింహాలకు కోవిడ్ పాజిటివ్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (11:45 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం జంతువులను కూడా వదిలిపెట్టట్లేదు. తాజగా హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది. దేశంలో తొలిసారి జంతువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది ఆసియా సింహాలకు పాజిటివ్ వచ్చింది. అయితే ఆ సింహాల్లో వైరస్ లక్షణాలు లేవంటున్న జూ నిర్వాహకులు చెబుతున్నారు.
 
సింహాల ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన ఎనిమిది సింహాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంతకీ కరోనా ఎవరి ద్వారా ఎలా సింహాలకు వ్యాపించి ఉంటుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవు. ఈ పరిస్థితుల్లో సింహాలకు వైరస్ సోకడంతో అధికారులు వాటి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments