Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రక్కసికి 798 మంది వైద్యులు బలి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:18 IST)
దేశంలో కరోనా రక్కసికి 798 మంది వైద్యుల్ని బలితీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మంగళవారం అందించిన సమాచారం ప్రకారం... రెండో దశలో ఇప్పటి వరకూ దేశంలో 798 మంది వైద్యులు మరణించారు. అత్యధికంగా ఢిల్లీలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత బీహార్‌లో 115మందిని మహమ్మారి బలితీసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో 79 మంది చనిపోయారు. వీటి తర్వాత స్థానాల్లో బెంగాల్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తృతంగా పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్రాల్లో 23 మంది, 24 మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 
 
పాండిచ్చేరిలో ఒక్కరంటే ఒక్కరే వైద్యులు మృత్యువాత పడ్డారు. కాగా, ఇటీవల మన్‌కీబాత్‌లో పాల్గన్న మోడీ... వైద్యుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జెఎ జయలాల్‌ మాట్లాడుతూ... వైద్యులను గౌరవిస్తామని, రక్షణ కల్పిస్తామని ప్రధాని హమీనిచ్చారని తెలిపారు. కాగా, వైద్యులు చేసిన కృషికి గానూ ప్రతి ఏడాది జులై 1న వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments