Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రక్కసికి 798 మంది వైద్యులు బలి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:18 IST)
దేశంలో కరోనా రక్కసికి 798 మంది వైద్యుల్ని బలితీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మంగళవారం అందించిన సమాచారం ప్రకారం... రెండో దశలో ఇప్పటి వరకూ దేశంలో 798 మంది వైద్యులు మరణించారు. అత్యధికంగా ఢిల్లీలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత బీహార్‌లో 115మందిని మహమ్మారి బలితీసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో 79 మంది చనిపోయారు. వీటి తర్వాత స్థానాల్లో బెంగాల్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తృతంగా పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్రాల్లో 23 మంది, 24 మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 
 
పాండిచ్చేరిలో ఒక్కరంటే ఒక్కరే వైద్యులు మృత్యువాత పడ్డారు. కాగా, ఇటీవల మన్‌కీబాత్‌లో పాల్గన్న మోడీ... వైద్యుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జెఎ జయలాల్‌ మాట్లాడుతూ... వైద్యులను గౌరవిస్తామని, రక్షణ కల్పిస్తామని ప్రధాని హమీనిచ్చారని తెలిపారు. కాగా, వైద్యులు చేసిన కృషికి గానూ ప్రతి ఏడాది జులై 1న వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments