Webdunia - Bharat's app for daily news and videos

Install App

66 మంది వైద్య విద్యార్థులకు కరోనా 2 డోసులు వేయించుకున్నా పాజిటివ్..

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (20:12 IST)
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ రాష్ట్రంలోని ధర్వాడ్ వైద్య కాలేజీకి చెందిన విద్యార్తుల్లో 66 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. పైగా వీరంతా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కావడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, దక్షిణాది జిల్లాల్లో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా వుంది. ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్ మాత్రం వ్యాపిస్తూనేవుంది. 
 
ఈ క్రమంలో ధర్వాడ్ జిల్లాలోని వైద్య కాలేజీలో 66 మంది వైద్య విద్యార్థులకు ఈ వైరస్ సోకడం గమనార్హం. దీంతో వైద్య కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్థులు బస చేసే హాస్టల్స్‌ను మూసివేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారిని హోం ఐసోలేషన్‌కు పంపారు. అలాగే, కాలేజీ క్యాంపస్‌లో ఉన్న 400 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments