Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో 53 మందికి కరోనా

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఒక్కసారికా కట్ట తెంచుకున్నట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరంగ్ కాలేజీ క్యాంపస్‌లో 53 మంది సిబ్బందితో పాటు.. విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో క్యాంపస్‌లోని విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
అంతేకాకుండా, క్యాంపస్‌లో ఉన్న మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్నారు. ఇదిలావుంటే, క్యాంపస్‌లో కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం