Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులనూ వదలరా.. క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (19:51 IST)
కరోనా వైరస్‌తో జనాలు జడుసుకుంటున్నారు. కరోనా సోకిన వారికి చాలామంది దూరమవుతున్నారు. కానీ క్వారంటైన్ కేంద్రంలో కూడా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కామాంధులు కరోనా రోగులను సైతం వదలడం లేదు. కరోనాబారిన పడి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్ల మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు.
 
కాగా, గురువారం రాత్రి సమయంలో క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments