Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో ముగ్గురికి 70 రోజులుగా కోవిడ్ పాజిటివ్

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (12:39 IST)
కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇక్కడ తొలి వేవ్‌లో భారీ సంఖ్యలో కోవిడ్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటికీ కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. 
 
అయితే, కరోనా వైరస్ సోకిన బాధితులకు ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు. కానీ, అందుకు భిన్నంగా కరోనా వైరస్ ఎక్కువ రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
బ్రెజిల్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురులో ఈ తరహా విలక్షణమైన కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఈ ముగ్గురిలో గత 70 రోజులుగా కరోనా వైరస్ శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. వీరికి ప్రతి రోజూ కరోనా టెస్టులు చేస్తూనే ఉన్నారు. 
 
ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన కొందరు బాధితుల్లో ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కేసులు విలక్షణమైన కేసులుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments