Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెడితే?

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (23:10 IST)
కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చెడిపోకుండా ఉంటాయి. బియ్యం పురుగులు పట్టకుండా వుండాలంటే.. కరివేపాకు ఆకులు వేసి వుంచాలి. అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో కొద్దిగా నిమ్మరసం పిండితే అన్నం పువ్వులా వుడుకుతుంది. 
 
నెయ్యి త్వరగా పేరుకుపోకుండా వుండాలంటే... మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి. యాలకుల తొడిమెలు పొడి చేసి చక్కెరలో  కలిపి టీలో వేస్తే టీ రుచిగాను, సువాసన గానూ వుంటుంది. గోధమ రవ్వ మైదా పిండి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్‌లో వుంచితే చాలా రోజులు చెడిపోకుండా వుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments