Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెడితే?

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (23:10 IST)
కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చెడిపోకుండా ఉంటాయి. బియ్యం పురుగులు పట్టకుండా వుండాలంటే.. కరివేపాకు ఆకులు వేసి వుంచాలి. అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో కొద్దిగా నిమ్మరసం పిండితే అన్నం పువ్వులా వుడుకుతుంది. 
 
నెయ్యి త్వరగా పేరుకుపోకుండా వుండాలంటే... మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి. యాలకుల తొడిమెలు పొడి చేసి చక్కెరలో  కలిపి టీలో వేస్తే టీ రుచిగాను, సువాసన గానూ వుంటుంది. గోధమ రవ్వ మైదా పిండి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్‌లో వుంచితే చాలా రోజులు చెడిపోకుండా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

తర్వాతి కథనం
Show comments