Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు.. ఆకుకూరలు వండేటప్పుడు పంచదారను..?

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (20:33 IST)
వడ, పకోడా వంటివి క్రిస్పీగా వుండాలంటే.. పిండిలో ఒక టేబుల్ స్పూన్ రవ్వను చేర్చుకోండి. సాంబారుకు పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పులో అరస్పూన్ మెంతులు కలిపితే సాంబారు రుచిగా వుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు అర స్పూన్ పంచదార కలిపితే రుచితో పాటు ఆకుకూర రంగు మారదు. 
 
నవధాన్యాలను నానబెట్టి.. మొలకెత్తిన తర్వాత నానబెట్టిన మినపప్పును కలిపి ఉప్పు, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ కలిపి ఉండలుగా చేసి ఎండలో నానబెట్టి వడియాల్లా సిద్ధం చేసుకోవచ్చు. 
 
తరిగిన టమోటా, పుచ్చకాయ, దోసకాయ ముక్కల్ని ఒక కప్పులోకి తీసుకుని, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి అర స్పూన్, రుచికి తగినంత ఉప్పు చేర్చి.. బాగా కలిపి పుదీనా తురుముతో తీసుకుంటే పోషకాహారంతో కూడిన అల్పాహారం రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments