వంటింటి చిట్కాలు.. ఆకుకూరలు వండేటప్పుడు పంచదారను..?

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (20:33 IST)
వడ, పకోడా వంటివి క్రిస్పీగా వుండాలంటే.. పిండిలో ఒక టేబుల్ స్పూన్ రవ్వను చేర్చుకోండి. సాంబారుకు పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పులో అరస్పూన్ మెంతులు కలిపితే సాంబారు రుచిగా వుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు అర స్పూన్ పంచదార కలిపితే రుచితో పాటు ఆకుకూర రంగు మారదు. 
 
నవధాన్యాలను నానబెట్టి.. మొలకెత్తిన తర్వాత నానబెట్టిన మినపప్పును కలిపి ఉప్పు, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ కలిపి ఉండలుగా చేసి ఎండలో నానబెట్టి వడియాల్లా సిద్ధం చేసుకోవచ్చు. 
 
తరిగిన టమోటా, పుచ్చకాయ, దోసకాయ ముక్కల్ని ఒక కప్పులోకి తీసుకుని, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి అర స్పూన్, రుచికి తగినంత ఉప్పు చేర్చి.. బాగా కలిపి పుదీనా తురుముతో తీసుకుంటే పోషకాహారంతో కూడిన అల్పాహారం రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..

అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని

పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధానిగా వద్దనే వద్దు : వైకాపా

నవ్యాంధ్ర రాజధానిపై జగన్ కొత్త పల్లవి - మచిలీపట్నం టు గుంటూరును క్యాపిటల్ ఏరియాగా చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్

Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !

స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా

Allu Arjun: హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments