Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఏడాదికి 3,500మంది చిన్నారులు మృతి... ఎందుకు?

అమెరికాలో 3,500 మంది చిన్నారులు ఏడాదికి నిద్రకు సంబంధించిన రోగాలతో మృతి చెందుతున్నారని తేలింది. సడన్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడీఎస్), యాక్సిడెంటల్ సఫోకేషన్ వంటి రోగాలతో అమెరికా చిన్నారులు బాధపడుతున్నారని త

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (17:39 IST)
అమెరికాలో 3,500 మంది చిన్నారులు ఏడాదికి నిద్రకు సంబంధించిన రోగాలతో మృతి చెందుతున్నారని తేలింది. సడన్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడీఎస్), యాక్సిడెంటల్ సఫోకేషన్ వంటి రోగాలతో అమెరికా చిన్నారులు బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. పిల్లలకు నిద్ర అనేది చాలా అవసరమని, తగినంత నిద్ర పిల్లలకు వుంటే రోగాలు ఆమడదూరంలో నిలిచిపోతాయని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా పిల్లల్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. తద్వారా జలుబు, జ్వరం దూరమవుతాయి. పిల్లలను ఎప్పుడూ ఆడుకోనివ్వకుండా మధ్యాహ్నం పూట రెండు గంటలపాటు హాయిగా నిద్రపుచ్చాలి. 
 
ఇలా చేస్తే జలుబు సులభంగా నయం అవుతుంది. శీతాకాలంలో వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వల్ల జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. వేడి నీటితో స్నానం చేయించడం.. గోరు వెచ్చని నీటిని శీతాకాలంలో తాగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments