Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు జలుబు చేస్తే ఇలా చేయండి.

జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను ఇవ్వడం చేయాలి. రోజులో మూడుసార్లు పిల్లలకు తేనెను ఇవ్వొచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉప

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:38 IST)
పిల్లలకు వర్షాకాలం జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. పిల్లలకు అనారోగ్య రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను ఇవ్వడం చేయాలి. రోజులో మూడుసార్లు పిల్లలకు తేనెను ఇవ్వొచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద  నిపుణులు అంటున్నారు. 
 
జలుబు చేసి ముక్కు నుంచి నీరు కారుతుంటే.. పిల్లలకు ఎక్కువగా నీరు తాగించాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గొంతులో నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు బయటకు పంపబడతాయి. జ్యూస్‌, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్‌ పడిపోకుండా ఉంటాయి. అలాగే ఒక కప్పునీళ్లు తీసుకుని చిటికెడు ఓమ, కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments