మూడు లేదా ఆరు నెలలకు ఓసారి.. పిల్లలతో కలిసి అలా?

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:23 IST)
పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అతిగా టి.వీలను చూడనీయకూడదు. ఎదిగే పిల్లలపై టి.వీ. ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. రాత్రి 9 గంటల లోపుగా పిల్లలను నిద్రపుచ్చండి. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది. 
 
టీవీలను అతిగా చూస్తే.. బుద్ధి వికాసం వుండదని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల్ని మెదడుపై ప్రభావం చూపుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపాలి. చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి లేదా సినిమాకు వెళ్ళాలి. 
 
మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి కుటుంబమంతా కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలి. విజ్ఞానమును భోదించే విహారయాత్ర అయితే ఇంకా మంచిది. ఉదయం, రాత్రి తప్పనిసరిగా దంతాలను శుభ్రం చేసుకునేలా అలవాటు చేయించాలి. దంత సమస్యలుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan kalyan: ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటన.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..

ఫ్రీగా టికెట్ కొనిచ్చి చేతిలో రూ.2.7 లక్షలు పెడతా, వెళ్లిపోండి: అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

క్రిస్మస్‌ వేడుకలు.. పులివెందులలో వైఎస్సార్ ఫ్యామిలీ.. షర్మిల ఎక్కడ?

నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానమ్మా... ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం

మన భూభాగంలో భారత్ దాడి తప్పు కాదు: పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్‌కి పాక్ పొలిటీషియన్ రెహ్మాన్ షాక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిధి అగర్వాల్‌ను అసభ్యంగా తాకిన పోకిరీలు

మంచి మాటలు చెప్పే ఉద్దేశ్యంతో అసభ్య పదాలు వాడాను : శివాజీ (వీడియో)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఏదో ఏదో’ సాంగ్ విడుదల

Aadi: షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాయాలు అవుతుంటాయి : ఆది సాయి కుమార్

ఈషా షూటింగ్ లో అరకులో ఓ పురుగు కుట్టి ఫీవర్‌ వచ్చింది : అఖిల్‌ రాజ్‌

తర్వాతి కథనం
Show comments