Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు లేదా ఆరు నెలలకు ఓసారి.. పిల్లలతో కలిసి అలా?

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:23 IST)
పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అతిగా టి.వీలను చూడనీయకూడదు. ఎదిగే పిల్లలపై టి.వీ. ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. రాత్రి 9 గంటల లోపుగా పిల్లలను నిద్రపుచ్చండి. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది. 
 
టీవీలను అతిగా చూస్తే.. బుద్ధి వికాసం వుండదని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల్ని మెదడుపై ప్రభావం చూపుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపాలి. చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి లేదా సినిమాకు వెళ్ళాలి. 
 
మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి కుటుంబమంతా కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలి. విజ్ఞానమును భోదించే విహారయాత్ర అయితే ఇంకా మంచిది. ఉదయం, రాత్రి తప్పనిసరిగా దంతాలను శుభ్రం చేసుకునేలా అలవాటు చేయించాలి. దంత సమస్యలుండవు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments