Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫెక్షన్లకు బైబై.. రోగ నిరోధక శక్తికి మామిడి పండ్లు.. పిల్లలకు చెప్తే?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (14:17 IST)
పిల్లలకి మామిడి పండ్లు పెట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా తక్షణ శక్తిని ఇచ్చి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లను పిల్లలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు ఉండవు. బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటితో ఇది పోరాడుతుందని నిపుణులు చెప్పారు.
 
పండిన మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదేవిధంగా దీనిలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ఎనిమిది నుండి పది నెలలు దాటిన పిల్లలకి మామిడి పండ్లు పెట్టవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయేరియా వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫిజికల్లీ వీక్‌గా ఉండే వాళ్ళకి మ్యాంగో షేక్ చేసి ఇస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకున్న కావలి ఎమ్మెల్యే... ఖాతా నుంచి రూ.23.69 లక్షలు ఖాళీ

భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

కరూర్ తొక్కిసలాట మృతులకు హీరో విజయ్ భారీ ఆర్థిక సాయం

కరూర్ తొక్కిసలాటపై కేంద్రం సీరియస్.... నివేదిక కోరిన హోం శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

తర్వాతి కథనం
Show comments