Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే వల్లే ధనవంతులు అయ్యారు.. కానీ, బీజేపీకి ఓట్లు వేస్తారా?

Webdunia
బుధవారం, 26 మే 2021 (17:56 IST)
తమిళనాడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే పీకే శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర చెన్నైలోని ఉత్తరాది వారు డీఎంకే పుణ్యమాని ధనవంతులు అయ్యారనీ, ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. 
 
ఇదే అంశంపై పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ, ఉత్తరాది వారు తమిళనాడులో జీవిస్తూ, ధనవంతులుగా మారారని, దానికి కారణం డీఎంకే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, కానీ ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. 
 
'ఉత్తరాది వారు ధనవంతులు కావడం నేను చూశాను. బీజేపీ వల్లేమీ కాదు. డీఎంకే వల్లే అయ్యారు. అయినా, మీరు మాకు ఓటు వేయలేదు. బీజేపీ వారికే వేశారు. అయినా మీరు మాకే ఓటు వేశారని అంటారు. మోసం చేస్తున్నారు' అని శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments