Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాశాలై స్పెన్సర్ వద్ద ప్రమాదం.. బస్సుపై బోర్డు పడింది.. నలుగురికి గాయాలు (వీడియో)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సైదాప

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (15:17 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన స్పెన్సర్‌కు సమీపంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సైదాపేట-బ్రాడ్‌వేల మధ్య నడిచే బస్సు నెంబర్ 18కె స్పెన్సర్‌ వద్ద సమీపిస్తుండగా ద్విచక్ర వాహనదారుడు రూట్ తెలిపే స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో పెద్ద బోర్డు కిందపడింది. 
 
ఆ బోర్డు కాస్త 18కె బస్సుపై పడటంతో డ్రైవర్, కండెక్టర్లతో పాటు నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని.. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ బస్సును రోడ్డు నుంచి తొలగించే పనులు పూర్తైనట్లు వారు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతమైన అన్నాశాలైలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments