Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై బీచ్‌కి ఆయిల్ తెట్టు... బాబోయ్ చేపలు కొనొద్దంటూ...

చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో న

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:10 IST)
చెన్నై పోర్టుకు సమీపంలో శనివారం నాడు రెండు రవాణా నౌకలు ఢీకొట్టుకున్న ఘటనలో పెద్దఎత్తున చమురు సముద్రంలో కలిసింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లోడుతో పోర్టు నుంచి బయటకు వెళుతున్న నౌక ఎదురుగా వచ్చిన మరో నౌకను ఢీకొట్టింది. దీనితో నౌకలో వున్న పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ సముద్రంలో కలిశాయి. 
 
ప్రమాదం జరిగి 5 రోజులు అయిన తర్వాత చెన్నై సముద్ర తీరానికి చమురు తెట్టు కట్టడంతో స్థానికులు దాన్ని వెలికి తీస్తున్నారు. మరోవైపు సముద్రంలో వున్న జలచరాలు... తాబేళ్లు, చేపలు చచ్చిపోతున్నాయి. దీనిపై అటు కేంద్ర పర్యావరణ శాఖామంత్రి కానీ లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం జాలర్లకు నష్టాలను తెచ్చేదిగా వున్నట్లు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments