గాయాలతో రోడ్డుపై గాయాలతో పడివున్న వ్యక్తి: చలించిన గవర్నర్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:28 IST)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన దయ చూపారు. ప్రమాదంలో గాయపడి రోడ్డుపై ఉన్న వ్యక్తని చూసిన ఆమె చలించిపోయారు. తన కాన్వాయ్‌ను ఆపి ఆ క్షతగాత్రుడికి సాయం అందించారు. స్వయంగా ఆమె ఒక వైద్యురాలు కావడంతో ఆ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత అతన్ని చెన్నై నగర శివారు ప్రాంతమైన కాట్టాన్‌‍కుళత్తూరు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ వ్యక్తి పుదుచ్చేరి నుంచి చెన్నైకి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ఆయనను చూసి గవర్నర్ తమిళిసై కారును ఆపారు. ఆమె అతని గాయానికి చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. గాయపడిన వ్యక్తి పట్ల ఆమె దయ చూపినందుకు స్థానికులు ఆమెను ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments