Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయాలతో రోడ్డుపై గాయాలతో పడివున్న వ్యక్తి: చలించిన గవర్నర్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:28 IST)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన దయ చూపారు. ప్రమాదంలో గాయపడి రోడ్డుపై ఉన్న వ్యక్తని చూసిన ఆమె చలించిపోయారు. తన కాన్వాయ్‌ను ఆపి ఆ క్షతగాత్రుడికి సాయం అందించారు. స్వయంగా ఆమె ఒక వైద్యురాలు కావడంతో ఆ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత అతన్ని చెన్నై నగర శివారు ప్రాంతమైన కాట్టాన్‌‍కుళత్తూరు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ వ్యక్తి పుదుచ్చేరి నుంచి చెన్నైకి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ఆయనను చూసి గవర్నర్ తమిళిసై కారును ఆపారు. ఆమె అతని గాయానికి చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. గాయపడిన వ్యక్తి పట్ల ఆమె దయ చూపినందుకు స్థానికులు ఆమెను ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments