Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయాలతో రోడ్డుపై గాయాలతో పడివున్న వ్యక్తి: చలించిన గవర్నర్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:28 IST)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన దయ చూపారు. ప్రమాదంలో గాయపడి రోడ్డుపై ఉన్న వ్యక్తని చూసిన ఆమె చలించిపోయారు. తన కాన్వాయ్‌ను ఆపి ఆ క్షతగాత్రుడికి సాయం అందించారు. స్వయంగా ఆమె ఒక వైద్యురాలు కావడంతో ఆ క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత అతన్ని చెన్నై నగర శివారు ప్రాంతమైన కాట్టాన్‌‍కుళత్తూరు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ వ్యక్తి పుదుచ్చేరి నుంచి చెన్నైకి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ఆయనను చూసి గవర్నర్ తమిళిసై కారును ఆపారు. ఆమె అతని గాయానికి చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. గాయపడిన వ్యక్తి పట్ల ఆమె దయ చూపినందుకు స్థానికులు ఆమెను ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments