Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసా

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:28 IST)
నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారని ఎంకేబీనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నాడు కేసు నమోదైంది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన సతీష్(29), అజయ్‌పుత్తిర్(22), యువరాజ్(26), దినేష్(24) అనే రౌడీలను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే ఈ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments