Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసా

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (14:28 IST)
నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై వ్యాసార్పాడి కన్నికాపురం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులను కత్తితో బెదిరించి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసారని ఎంకేబీనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నాడు కేసు నమోదైంది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన సతీష్(29), అజయ్‌పుత్తిర్(22), యువరాజ్(26), దినేష్(24) అనే రౌడీలను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే ఈ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments