ఏపీలో డీఎస్సీ 2022 నోటిఫికేషన్ విడుదల

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 502 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టుల్లో స్కూలు అసిస్టెంట్లు, ఎస్.జి.టి, మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకాలు చేపట్టనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ అనే వెబ్ సైటులో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments