Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో డీఎస్సీ 2022 నోటిఫికేషన్ విడుదల

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 502 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టుల్లో స్కూలు అసిస్టెంట్లు, ఎస్.జి.టి, మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకాలు చేపట్టనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ అనే వెబ్ సైటులో ఉంచారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments