Webdunia - Bharat's app for daily news and videos

Install App

గట్టిగా చదివితే .. జ్ఞాపకశక్తి పెరుగుతుంది...

పూర్వం వేదం నేర్చుకునే వేదపండితులు.. గట్టిగా చదివేవాళ్లు. కంఠస్థం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడేది. అక్షరాల స్పష్టత కోసం.. జ్ఞాపకం పెట్టుకోవడం కోసం ఇలా చదువుతుండే వాళ్లు. బిగ్గరగా చదువుతుంటే.. కొంతమంది చ

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (10:22 IST)
పూర్వం వేదం నేర్చుకునే వేదపండితులు.. గట్టిగా చదివేవాళ్లు. కంఠస్థం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడేది. అక్షరాల స్పష్టత కోసం.. జ్ఞాపకం పెట్టుకోవడం కోసం ఇలా చదువుతుండే వాళ్లు. బిగ్గరగా చదువుతుంటే.. కొంతమంది చిరాకుపడుతుంటారు. కానీ ఇప్పుడదే విధానం… బెస్ట్ అంటున్నారు ఆధునికి పరిశోధకులు. 
 
గట్టిగా చదివితే జ్ఞాపకశక్తి అమోఘం అంటున్నారు. లోలోపల చదివే కంటే బయటికి చదివితే సబ్టెక్టు ఎక్కువ రోజులు మెదడులో నిక్షిప్తమై ఉంటుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మనకు మనమే బిగ్గరగా మాట్లాడటం, వినడం వల్ల మెదడుపై ప్రయోజనకర ప్రభావం పడుతుందని, దాంతో చురుగ్గా తయారవుతామంటున్నారు. 
 
రాయడం, తనకు తానే లోలోపల చదువుకోవడం, వేరేవాళ్లు చదువుతుంటే వినడం, బిగ్గరగా చదవడం.. ఇలా నాలుగు విధాలుగా విద్యార్థులను పరీక్షించగా గట్టిగా చదివిన వారిలో చదివిన సబ్టెక్టు బాగా గుర్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరించారు. ఈ విషయాన్ని భారతీయ పూర్వీకులు వేదకాలంలోనే నిరూపించారు. ఇపుడు కెనడా పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments