సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కూర్చుంటే చాలు.. నెలకు రూ.30వేలు జీతం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (10:09 IST)
సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కూర్చునే వారికి నెలకు 30వేల జీతం ఇస్తున్నారంటే నమ్ముతారా నమ్మి తీరాల్సిందే. వర్చువల్ సూపర్‌వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగం.. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెబుతూ ఉండాలి. 
 
అంతేకాదు.. భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి. 
 
ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి స్టోర్‌లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్ తాగేసి.. క్యాషియర్ దగ్గరకు వచ్చాక తన కార్ట్‌లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నాడనుకోండి.. ఆ వ్యక్తి ఫ్రిజ్‌లో డ్రింక్ తాగినట్టు మైక్ ద్వారా క్యాషియర్‌కు చెప్పి అప్రమత్తం చేస్తుండాలి. 
 
ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు రూ.399 డాలర్లు (రూ.30 వేలు) చెల్లించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://www.myliveeye.com/careers.html# ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments