Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల భవన సముదాయంలో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో విద్యామంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, www.ntnews.com అనే వెబ్ సైట్‌లలో చూడొచ్చు.
 
కాగా, మే నెల 23వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 5,08,143 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments