Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల భవన సముదాయంలో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో విద్యామంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, www.ntnews.com అనే వెబ్ సైట్‌లలో చూడొచ్చు.
 
కాగా, మే నెల 23వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 5,08,143 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments