నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53 -2 నిమిషాలు ఆలస్యంగా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (08:21 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి కాకుండా రెండు నిమిషాలు ఆలస్యంగా పంపనుంది. 
 
ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి పంపించనుంది. ఈ వాహన నౌక సింగపూర్, కొరియా దేశాలకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫోటోలను తీసి పంపేలా రూపొందించారు. 
 
దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటిక ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగుతుంది. కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత గురువారం సాయంత్రం 6 గంటల 02 నిమిషాలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments