ఆర్ఆర్‌బీ పరీక్షలు.. డిసెంబర్‌ 15 నుంచి 18 వరకు

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:04 IST)
ఆర్‌ఆర్‌బీ పరీక్షలు దేశ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 1663 పోస్టులకుగాను 1,02,940 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో భాగంగా మినిస్టీరియల్‌ అండ్‌ ఐసోలేటెడ్‌ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించ నున్నారు. 
 
ఇవి డిసెంబర్‌ 15 నుంచి 18 వరకు జరుగుతాయి. ఇందులో టీచర్‌, స్టెనోగ్రాఫర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 1663 పోస్టులకుగాను 1,02,940 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
 
రెండో విడతలో ఆర్‌ఆర్‌బీ నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. వీటిని ఈ నెల 28 నుంచి వచ్చేఏడాది మార్చి వరకు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికోసం 1,26,30,885 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక, గ్రూప్‌-డీ పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments