Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ నుంచి అనలిస్టులకు గాను నోటిఫికేషన్.. 39 ఖాళీ పోస్టుల భర్తీకి..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:34 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి అనలిస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కన్సల్టెంట్స్‌, స్పెషలిస్ట్‌, అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ వెల్లడించింది. వివిధ విభాగాల్లో 39 ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్బీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 
 
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
 
దరఖాస్తుల ప్రింటింగ్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 6
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments