Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ నుంచి అనలిస్టులకు గాను నోటిఫికేషన్.. 39 ఖాళీ పోస్టుల భర్తీకి..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:34 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి అనలిస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కన్సల్టెంట్స్‌, స్పెషలిస్ట్‌, అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ వెల్లడించింది. వివిధ విభాగాల్లో 39 ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్బీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 
 
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
 
దరఖాస్తుల ప్రింటింగ్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 6
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ వుంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments