Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ 2023: సున్నా మార్కులకు తగ్గిన కటాఫ్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:11 IST)
వైద్య కోర్సులకు అర్హత పరీక్షగా నీట్‌ను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నీట్ పరీక్ష రాసి ప్రభుత్వ వైద్య కళాశాలలలో చదువుతారు. 
 
ఇకపై నీట్ సున్నా మార్కులు తీసినా.. వైద్య కోర్సులు చదవవచ్చని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. "నీట్ పరీక్షలో జీరో మార్కులు తీసుకున్నప్పటికీ, పీజీ వైద్య విద్యలో చేరవచ్చు" అని ప్రకటించడం జరిగింది. 
 
దీంతో నీట్ పీజీ కోర్సులకు అర్హత శాతం తగ్గింది. ఇప్పటికే నమోదు చేసుకున్న దరఖాస్తుదారులు మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి అప్లికేషన్ల సవరణ కోసం అనుమతి ఇవ్వబడుతుంది. ఇంకా, పీజీ కౌన్సిలింగ్‌కు సంబంధించిన కొత్త టైం టేబుల్ త్వరలో వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments