Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలు వాయిదా.. సెప్టెంబర్‌లో మొదలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:06 IST)
జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలను వాయిదా పడ్డాయి. ఇంతా కొత్త తేదీలను కూడా కేంద్ర మానవ వనరుల మంత్రి ఫోక్రియాల్ ప్రకటించారు. సెప్టెంబర్ 1-6 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనుండగా, సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్, సెప్టెంబరు 13న నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోక్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ రావడంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించడం జరిగిందన్నారు. 
 
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీతో కూడిన నిపుణుల కమిటీ ఆధారంగా సెప్టెంబర్‌కు జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments