Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో మరణించిన వైద్యుడి కుటుంబానికి రూ. కోటి చెక్కు అందించిన కేజ్రీవాల్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (20:40 IST)
కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికుల పోరాటం వెలకట్టలేనిది. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో కొందరు వైద్యులు కరోనావైరస్ బారిన పడుతున్నారు.
 
ఈ క్రమంలో ఢిల్లీలోని ఎల్‌ఎన్జేపీ దవాఖానకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ అసీం గుప్తాకు కరోనావైరస్ సోకింది. ఆ వైరస్ నుంచి బయటపడేందుకు ఆయన పోరాటం చేశారు. కానీ జూన్28న తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
 
వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనావైరస్ నిరోధించేందుకు పోరాడుతున్నారని అన్నారు. చనిపోయిన వైద్యుడు అసీం కుటుంబానికి కోటి రూపాయల చెక్కును పరిహారంగా అందజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments