Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్రం స్పష్టత... పరీక్షలు ఎపుడంటే...?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:11 IST)
జాతీయ స్థాయిలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను గత రెండు నెలలుగా వాయిదా వేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ఈ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టంచేశాయి. 
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేంద్రం తన వైఖరిని తేటతెల్లం చేసింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఇప్పటికే జేఈఈ (మెయిన్) అభ్యర్థులకు చెందిన హాల్ టికెట్లను జారీ చేసిందని, 6.5 లక్షల మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. కాగా, జేఈఈ (మెయిన్) సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ మధ్య, నీట్ సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments