Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్రం స్పష్టత... పరీక్షలు ఎపుడంటే...?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:11 IST)
జాతీయ స్థాయిలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను గత రెండు నెలలుగా వాయిదా వేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు ఈ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టంచేశాయి. 
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో కేంద్రం తన వైఖరిని తేటతెల్లం చేసింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఇప్పటికే జేఈఈ (మెయిన్) అభ్యర్థులకు చెందిన హాల్ టికెట్లను జారీ చేసిందని, 6.5 లక్షల మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. కాగా, జేఈఈ (మెయిన్) సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ మధ్య, నీట్ సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments