Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష లేదు.. పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 పోస్టులు..

Webdunia
మంగళవారం, 23 మే 2023 (16:51 IST)
పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్‍ను విడుదల చేసింది. దరఖాస్తులకు ఆఖరు గడువు జూన్ 11గా ఉంది. 
 
ఈ నోటిఫికేషన్‍లో.. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‍లో 118 పోస్టులు, తెలంగాణ సర్కిల్‍లో 96 పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టాఫీస్ పోస్టులకు దరఖాస్తు చేసే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
 
పదో తరగతిలో సాధించిన మార్కులు, గ్రేడ్స్, పాయింట్స్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఇండియా పోస్ట్ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టుల కోసం ఎలాంటి పరీక్ష ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments