Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష లేదు.. పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 పోస్టులు..

Webdunia
మంగళవారం, 23 మే 2023 (16:51 IST)
పదో తరగతి అర్హతగా పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్‍ను విడుదల చేసింది. దరఖాస్తులకు ఆఖరు గడువు జూన్ 11గా ఉంది. 
 
ఈ నోటిఫికేషన్‍లో.. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‍లో 118 పోస్టులు, తెలంగాణ సర్కిల్‍లో 96 పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టాఫీస్ పోస్టులకు దరఖాస్తు చేసే వారి వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
 
పదో తరగతిలో సాధించిన మార్కులు, గ్రేడ్స్, పాయింట్స్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఇండియా పోస్ట్ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టుల కోసం ఎలాంటి పరీక్ష ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments