జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. టాప్ లేపిన హైదరాబాద్ కుర్రోడు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:58 IST)
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడు వివిలాల చిద్విలాస్ రెడ్డి కామన్ ర్యాంకు జాబితాలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన చిద్విలాస్ 360కి మార్కులకుగాను 341 మార్కులు సాధించాడు. 
 
అలాగే, అమ్మాయిల్లో నాయకంటి నాగభవ్య శ్రీ 360 మార్కులకుగాను 289 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. గత యేడాదితో పోల్చితే ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండటంతో పరీక్షల్లో ఎక్కువ కటాఫ్ మార్కులకు అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments