Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. టాప్ లేపిన హైదరాబాద్ కుర్రోడు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:58 IST)
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడు వివిలాల చిద్విలాస్ రెడ్డి కామన్ ర్యాంకు జాబితాలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన చిద్విలాస్ 360కి మార్కులకుగాను 341 మార్కులు సాధించాడు. 
 
అలాగే, అమ్మాయిల్లో నాయకంటి నాగభవ్య శ్రీ 360 మార్కులకుగాను 289 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. గత యేడాదితో పోల్చితే ఈ సారి నెగెటివ్ మార్కింగ్ ప్రశ్నలు తక్కువగా ఉండటంతో పరీక్షల్లో ఎక్కువ కటాఫ్ మార్కులకు అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments