Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంపస్ ఇంటర్వ్యూలు : విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ

క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:59 IST)
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఐఐటీ-ఢిల్లీ, రూర్కెలా, గౌహతి, ముంబై, మద్రాస్‌కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రూ.కోటి పైగా పారితోషికాలతో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకున్నారు. 
 
వీరిలో ఐఐటీ-ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ రూ.1.4 కోట్ల ఆఫర్ చేసింది. ప్రాంగణ నియామకాల్లో ఇప్పటివరకు ఏ ఐఐటీ విద్యార్థి కూడా ఇంత భారీ ప్యాకేజీ పొందలేదు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్ విద్యార్థి కూడా రూ.1.39 కోట్లు మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. కోటికి పైగా వేతనంతో ఉద్యోగాలు పొందిన వారిలో ఐఐటీ ఢిల్లీ నుంచి నలుగురు, ముంబై నుంచి ముగ్గురు, మద్రాస్‌ నుంచి ఒకరు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments