ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2008 అభ్యర్థులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
శనివారం, 16 మే 2020 (10:35 IST)
Teachers
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ -2008 అభ్యర్థులకు శుభవార్త. 2008 బ్యాచ్‌లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించి ఉద్యోగాలు రాని వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీగ్రేడ్‌ టీచర్లుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారు రాష్ట్రంలో మొత్తం 4657 మంది ఉండగా అందులో ప్రకాశం జిల్లాలో 250 మంది అభ్యర్థులు ఉన్నారు. 
 
డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు మొదట డీఈడీ అభ్యర్థులకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. 
 
దీంతో మెరిట్‌ సాధించిన పలువురు డీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పటినుంచి ఉద్యోగాలకు వారు చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు అది ఫలించింది. వీరందరినీ కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments