ఏపీలో స్పెషలిస్టు వైద్య ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ (ఏపీవీవీపీ) వివిధ ఆస్పత్రుల్లో 351 స్పెషలిస్టు వైద్య పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
పీజీ, డిప్లొమో, డీఎన్‌బీ కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 42 యేళ్లకు మించరాదు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి నెలకు రూ.61 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం అందజేస్తారు. 
 
దరఖాస్తు రుసుం జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://dmeaponline.com అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 
 
పోస్టుల వివరాలను పరిశీలిస్తే, జనరల్ మెడిసిన్ విభాగంలో 75 పోస్టులు, ఎనస్థీషియాలో 60, గైనకాలజీ విభాగంలో 60, పీడియాట్రిక్స్‌లో 1, జనరల్ సర్జరీలో 57, రేడియాలజీలో 27, పాథాలజీలో 9, ఈఎన్టీలో 9, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో 3 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments