Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఈసెట్ ఫలితాలు వెల్లడి - 92.36 శాతం ఉత్తీర్ణత

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (16:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించారు. ఈ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ఈ పరీక్షల్లో సరాసరి 92.36 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. 
 
ఈ ఫలితాలను cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈసెట్‌ స్కోరు కార్డును ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ధేశిత విండోలో రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టిక్కెట్ నంబరు వివరాలను పొందుపరి, తమ స్కోరు కార్డును డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments