ఏపీ ఈసెట్ ఫలితాలు వెల్లడి - 92.36 శాతం ఉత్తీర్ణత

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (16:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించారు. ఈ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ఈ పరీక్షల్లో సరాసరి 92.36 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. 
 
ఈ ఫలితాలను cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈసెట్‌ స్కోరు కార్డును ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ధేశిత విండోలో రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టిక్కెట్ నంబరు వివరాలను పొందుపరి, తమ స్కోరు కార్డును డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha-Raj: సమంత, రాజ్ నిడిమోరు ఫ్యామిలీ ఫోటో వైరల్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments