Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఈసెట్ ఫలితాలు వెల్లడి - 92.36 శాతం ఉత్తీర్ణత

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (16:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఈసెట్) పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించారు. ఈ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు. ఈ పరీక్షల్లో సరాసరి 92.36 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. 
 
ఈ ఫలితాలను cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చని పేర్కొన్నారు. ఏపీ ఈసెట్‌ స్కోరు కార్డును ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ధేశిత విండోలో రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టిక్కెట్ నంబరు వివరాలను పొందుపరి, తమ స్కోరు కార్డును డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments