Webdunia - Bharat's app for daily news and videos

Install App

యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.50వేలకు మించి నో విత్‌డ్రా

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (11:14 IST)
Yes Bank
యస్ బ్యాంకుపై ఆర్బీఐ నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల పాటు మారటోరియం విధించింది. ఈ 30 రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్​ విత్​డ్రాలపైనా పరిమితి పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఒక వ్యక్తికి సంబంధించి అన్ని అకౌంట్లు కలిపి రూ.50 వేలకు మించి విత్​డ్రాకు అనుమతించవద్దని ఆదేశించింది. 
 
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్​బీఐ చెప్పింది. బ్యాంకు చేసే ఖర్చులపైనా పరిమితి విధించింది. ఒక్కో ఐటమ్​కు సంబంధించి రూ.50 వేలకు మించి ఖర్చు చేయవద్దని ఆదేశించింది. 
 
శుక్రవారం నుంచి ఎటువంటి లోన్లు జారీ చేయవద్దని, రెన్యువల్​ చేయవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, బిల్లులు, అద్దె, ట్యాక్సుల చెల్లింపునకు మాత్రం అనుమతి ఇచ్చింది. అలాగే యస్​ బ్యాంక్​ బోర్డును తక్షణం రద్దు చేస్తున్నట్టు గురువారం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments