Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు... కానీ భారత్‌కు మాత్రం...

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (13:58 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టేసింది. ఈ వైరస్ బారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ.. ఏ ఒక్క దేశం కృషి ఫలించడం లేదు. దీంతో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు.. మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 
 
ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాటేసింది. కరోనా దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ప్రపంచం ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకొనే అవకాశముందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి 2.5 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అవసరముంటుందని అభిప్రాయపడింది. 
 
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా షాక్‌ పేరుతో ఐరాస ట్రేడ్ రిపోర్ట్ విడుదల చేసింది. అయితే, ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం భారత్, చైనాలకు మాత్రం ఉండకపోవచ్చని తెలిపింది. వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన అభివృద్ధి చెందుతోన్న దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
 
కరోనా వైరస్ కారణంగా ఈ యేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, ఈ నేపథ్యంలోనే దేశాలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని వివరించింది. ఐక్యరాజ్య సమితి తాజా వార్త కోట్ల మంది భారతీయులకు ఓ శుభవార్త వంటిదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments