Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు.. 7న ప్రారంభం

Webdunia
సోమవారం, 3 జులై 2023 (23:46 IST)
గత ఏప్రిల్‌లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి కోయంబత్తూర్ వరకు చెన్నైలోని వందే భారత్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు చెన్నై నుండి కోయంబత్తూరు వరకు నడుస్తుంది. ఇంకా జోలార్‌పేట్, సేలం, తిరుపూర్ మీదుగా రెండు రూట్‌లలో నడుస్తుంది. ఈ రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
 
ఇకపోతే.. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడపనున్నారు. జూలై 7వ తేదీన ప్రధాని మోదీ వందే భారత్ రైలును వీడియో ద్వారా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ రైలు 130 కిలోమీటర్ల మేర స్పీడుతో నడుస్తుంది. త్వరలో చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు స్లీపర్ సౌకర్యాలతో కూడిన కొత్త వందే భారత్ రైలు నడిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments