Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు.. 7న ప్రారంభం

Webdunia
సోమవారం, 3 జులై 2023 (23:46 IST)
గత ఏప్రిల్‌లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి కోయంబత్తూర్ వరకు చెన్నైలోని వందే భారత్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు చెన్నై నుండి కోయంబత్తూరు వరకు నడుస్తుంది. ఇంకా జోలార్‌పేట్, సేలం, తిరుపూర్ మీదుగా రెండు రూట్‌లలో నడుస్తుంది. ఈ రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
 
ఇకపోతే.. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడపనున్నారు. జూలై 7వ తేదీన ప్రధాని మోదీ వందే భారత్ రైలును వీడియో ద్వారా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ రైలు 130 కిలోమీటర్ల మేర స్పీడుతో నడుస్తుంది. త్వరలో చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు స్లీపర్ సౌకర్యాలతో కూడిన కొత్త వందే భారత్ రైలు నడిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments