భారత్‌కు అమెరికా షాక్ : కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగింపు

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:49 IST)
ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా షాకిచ్చింది. కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. ఈ జాబితాలో కొనసాగేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు లేవని సాకుచూపుతూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్ ట్రేజరీ విభాగం అధికారికంగా ప్రకటన చేసింది. 
 
అంతర్జాతీయ స్థాయిలో ఈ కమిటీని ఏర్పాటు చేసి, ఇందులో భారత్‌కు గత యేడాది మే నెలలో చోటుకల్పించింది. అయితే, ఈ జాబితా నుంచి భారత్‌తో పాటు స్విట్జర్లాండ్ దేశాలను తొలగించింది. ఈ మేరకు 40 పేజీలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇటాలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments